Sunday, December 11, 2011

మల్లెమాలకు నివాళి అర్పించిన పలువురు నటులు

AA

ప్రారంభమైన ఎం.ఎస్‌.రెడ్డి అంతిమయాత్ర

అంతకుముందు.. రెండోరోజూ పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. టిడిపి అధినేత చంద్రబాబు , సినీ నటులు రాజశేఖర్‌, రాజేంద్రప్రసాద్‌, ఎంపి లగడపాటి రాజగోపాల్‌ తదితరులు మల్లెమాల పార్థివదేహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. ఎం.ఎస్‌.రెడ్డి మృతి సినిమా రంగానికి తీరని లోటని అన్న వారు ఆయన సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడారు.
tv5news

0 comments:

Post a Comment